ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార
వైసీపీ మార్పులు, చేర్పులతో బిజీగా ఉంది. మరోవైపు
టీడీపీ-జనసేన కూటమి
బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి. అయితే బీజేపీతో
టీడీపీ పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని అంటున్నారు పార్టీ శ్రేణులు. బీజేపీతో పొత్తు వలన టీడీపీకి భారీ గండి పడుతుందని పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నట్లు సమాచారం.