అసెంబ్లీ వద్ద జగన్ ఆగ్రహం

546చూసినవారు
అసెంబ్లీ వద్ద జగన్ ఆగ్రహం
నల్ల కండువాలు వేసుకొని వైసీపీ అధినేత జగన్‌లో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతల వద్ద ఉన్న పేపర్లు లాక్కొని పోలీసులు చించేశారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉన్నది ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అని జగన్ అన్నారు.

సంబంధిత పోస్ట్