నేడు విజయనగరం జిల్లాలో జగన్‌ పర్యటన

59చూసినవారు
నేడు విజయనగరం జిల్లాలో జగన్‌ పర్యటన
YCP అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా పర్యటన ఖరారు అయింది. గురువారం రోజున విజయనగరం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. విజయనగరం జిల్లా గుర్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. ఇందులో భాగంగానే ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు.

ట్యాగ్స్ :