బిజెపి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ

57చూసినవారు
బిజెపి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ
కడప జిల్లాలో 40వ డివిజన్ బిజెపి ఇన్చార్జి షిండే భాస్కర్ ఆధ్వర్యంలో డివిజన్లలోని పేదలకు బియ్యం,కిరాణా వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కడప అసెంబ్లీ ఇన్చార్జి కందుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. అలాగే కడప నగరంలో పలు డివిజన్లలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.