ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్య అందించాలి: మంత్రి కందుల

56చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యటక శాఖమంత్రి కందుల దుర్గేష్ అన్నారు.  బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శమిశ్రాగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద జరిగిన సమావేశంలో పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన విద్యాసామగ్రి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్