తగ్గుముఖం పట్టిన గోదావరి వరద

52చూసినవారు
తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
గోదావరి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం గోదావరి వరద నీటిమట్టం 9. 30 అడుగులకు చేరింది. 6, 56, 242 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 3, 300 క్యూసెక్కుల జలాలను పంట కాలువలకు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్