రాజోలులో భారీ వర్షం

59చూసినవారు
రాజోలు మండలంలో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. వర్షానికి ఒక్కసారిగా జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజోలు, పొదలాడ, సోంపల్లి, శివకోటి తదితర చోట్ల జాతీయ రహదారిపై వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడ్డారు.

ట్యాగ్స్ :