ఢిల్లీలో ఒక్క రూపాయికే తిన్నంత భోజనం

57చూసినవారు
ఢిల్లీలో ఒక్క రూపాయికే తిన్నంత భోజనం
మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన పేరు మీద ఫౌండేషన్ ప్రారంభించారు. చదువు, పోషకాహారం, మానవ హక్కులు వంటి అంశాలపై పని చేసే ఈ ఫౌండేషన్ ద్వారా ఆకలితో ఎవరూ పస్తులు ఉండకూడదనే ఆశయంతో మూడేళ్ల క్రితం కోయంబత్తూరులో 'ఏక్ ఆశా జన్ రసాయీ' పేరుతో మరో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అంటే.. కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే తిన్నంత భోజనాన్ని అందిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలో కూడా ఈ సేవల్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్