ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి వీరభద్ర గౌడ్ తోనే సాధ్యం

80చూసినవారు
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి వీరభద్ర గౌడ్ తోనే సాధ్యం
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి తెదేపా ఇన్ చార్జ్ వీరభద్రగౌడ తోనే సాధ్యమని టీడీపీ నాయకులు తిమ్మన్న, సతీష్ కుమార్, మహేష్, రామాంజి అన్నారు. మంగళవారం ఆస్పరిలో గాంధీ విగ్రహం వద్ద వారు మాట్లాడుతూ, వీరభద్రగౌడ్ 2014లో టిడిపి తరుపున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. కొంత మంది తమ స్వార్థం కోసం వీరభద్రగౌడ్ కు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్