మాదిగలను మోసం చేసిన వైసీపీని ఓడిద్దాం: మందకృష్ణ మాదిగ

601చూసినవారు
ఆలూరు: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యం లో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరై, మాట్లా డుతూ, మాదిగలను మోసం, దగా చేసిన వైసీపీ పార్టీని ఓడించి ఎన్డీయే కూటమి అభ్యర్థిని గెలి పించాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

సంబంధిత పోస్ట్