జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు

63చూసినవారు
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు
జనసేనపార్టీ ఇన్చార్జి తెర్నేకల్ వెంకప్ప ఆధ్వర్యంలో బుధవారం ఆలూరులో ఆంజనేయస్వామి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నాలుగో విడత సభ్యత్వ నమోదు మహాయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న ఏ వ్యక్తికైనా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.5లక్షల బీమాను అందించే దిశగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

సంబంధిత పోస్ట్