టిడిపి కార్యకర్తల కుటుంబాలను ఓదార్చిన నారా భువనేశ్వరి

1543చూసినవారు
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామంలో నారా భువనేశ్వరి శనివారం పర్యటించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గ్రామంలో ఉన్న నరసింహచారి, వెంకటేశ్వర్లు మృతి చెందారు. నరసింహచారి , వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. మృతి చెందిన కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్