పాణ్యం ఎమ్మెల్యే చరిత రెడ్డిని కలిసిన బజారన్న

50చూసినవారు
పాణ్యం ఎమ్మెల్యే చరిత రెడ్డిని కలిసిన బజారన్న
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిని వారి సగృహంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు జలీల్ భాష, రాజశేఖర్, వినోద్, రమేష్, సుమన్ శెట్టి తదితరులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పాణ్యం నియోజకవర్గం లోని సమస్యల గురించి ఎమ్మెల్యే కు తెలియజేశారు.

ట్యాగ్స్ :