ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి మరో జాబితాను విడదుల చేసింది. తాజా జాబితాలో 11 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు, రాజంపేట కి ఎస్కే బాషిద్, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా జగపతిని ప్రకటించింది. బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా గంటా అంజిబాబును ప్రకటిచింది. మరికొన్ని చోట్ల అభ్యర్థులను మారుస్తూ జాబితాను విడుదల చేసింది. SHARE IT