అహోబిలేశునికి 108 కళాశాలతో తిరు మంజనం

50చూసినవారు
ఆళ్లగడ్డ మండల పరిధి లోగల దిగువ అహోబిలంలో నరసింహ జయంతి సందర్భంగా 108 కళాశాలతో తినమంజనం నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మ వార్లకు ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు అర్చక బృందం అభిషేకం వేదమంత్రాల నడుమ నిర్వహించారు. ఉత్సవాలలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆళ్లగడ్డ విద్యుత్తు ఏ డి ఈ రవికాంత్ చౌదరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్