మల్లనను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

67చూసినవారు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రవీంద్రబాబు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అర్చకులు, అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా రత్న గర్భ వినాయక స్వామి అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. అలాగే తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్