నామినేషన్ దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

66చూసినవారు
నెల్లూరు పార్లమెంటు స్థానానికి టిడిపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు వెంట రాగా ఆయన రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వేమిరెడ్డి నామినేషన్ సాదారణంగా సాగింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్