పచ్చదనంతోనే మానవ మనుగడ

79చూసినవారు
పచ్చదనంతోనే మానవ మనుగడ
పచ్చదనంతోనే మనిషి మనుగడ ముడిపడి ఉందని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్ విజయ భాస్కర్ రావు అన్నారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం కాకుటూరు లోని వీ ఎస్ యూ ప్రాంగణంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రతికూల పర్యావరణ పరిస్థితులలో పెద్ద ఎత్తున మొక్కల నాటడం వాటిని సంరక్షించడం ఎంతో అవసరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్