హాల్ట్ కల్పించాలని కేంద్రమంత్రికి వినతిపత్రం

63చూసినవారు
హాల్ట్ కల్పించాలని కేంద్రమంత్రికి వినతిపత్రం
వందేభారత్ రైలు సోమవారం నుంచి (దుర్గ్-విశాఖ) ప్రారంభం అయిన తరుణంలో బొబ్బిలి జంక్షన్లో హాల్ట్ లేకపోవడంతో సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని కలిసి బొబ్బిలి జంక్షన్లో హాల్ట్ కల్పించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఈ విషయమై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్