నేడు తిరుమలకు పవన్ కళ్యాణ్

60చూసినవారు
నేడు తిరుమలకు పవన్ కళ్యాణ్
ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని.. నడకమార్గంలో శ్రీవారిని దర్శించుకుంటారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో నడకమార్గంలో 3 లేయర్ సెక్యూరిటీని పోలీసులు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్