‘జగనన్న తోడు’ పథకం పేరు మార్పు

51చూసినవారు
‘జగనన్న తోడు’ పథకం పేరు మార్పు
ఏపీ ప్రభుత్వం మరో పథకానికి పేరు మార్చింది. ‘జగనన్న తోడ’ పథకం పేరును ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.10 వేల చొప్పున రుణాలు మంజూరు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్