నేడు ఏఆర్ డెయిరీకి సిట్ బృందం (వీడియో)

71చూసినవారు
తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ బృందం చేపట్టిన దర్యాప్తు కొనసాగుతోంది. మంగళవారం ఏఆర్ డెయిరీకి సిట్ బృందం వెళ్లనుంది. నిన్నంతా తిరుమలలోని ల్యాబ్‌లో వివరాలు సేకరించింది. ల్యాబ్‌లో నిబంధనలకు అనుగుణంగా టెస్టులు జరిగాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు పోటు కార్మికులతో సిట్ అధికారులు విచారణ జరిపారు.

సంబంధిత పోస్ట్