ఏపీ సచివాలయంలో పవన్ సన్నిహితురాలు (వీడియో)

50చూసినవారు
జనసేన నాయకురాలు కోట రుక్మిణి ఏపీ సచివాలయంలో కనిపించారు. పార్టీ అధినాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితురాలనే గుర్తింపు ఉంది ఆమెకు. మంత్రి వర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆమె సచివాలయంలో కనిపించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొన్ని రోజుల ముందు పార్టీలో ఆమె పెత్తనం పెరిగిపోయిందని పలువురు జనసేన నేతలు విమర్శించారు. ఇప్పుడు ఏపీ సచివాలయంలో ఆమె కనపడటంతో అందరూ చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్