త్వరలో పెండింగ్ మెస్ ఛార్జీలు విడుదల: మంత్రి డోలా

60చూసినవారు
త్వరలో పెండింగ్ మెస్ ఛార్జీలు విడుదల: మంత్రి డోలా
ఏపీలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. మెస్ ఛార్జీలు 10 నెలలుగా పెండింగులో ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఏ విద్యార్థికీ లోటు లేకుండా చూస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. త్వరలో ఖాళీలు భర్తీ చేసి, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పూర్వ వైభవం తెస్తామని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you