చివరి వరకు రతన్ టాటాతోనే శంతను నాయుడు

59చూసినవారు
చివరి వరకు రతన్ టాటాతోనే శంతను నాయుడు
కార్నెల్‌ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతను నాయుడు అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తయిన తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(డిజీఎం) హోదాలో చేరారు. అయితే కొద్ది కాలానికే శంతను నాయుడును పిలిపించుకున్న టాటా తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండాలని కోరారు. దీంతో 2018 నుంచి టాటా తుది శ్వాస వరకు వెన్నంటి ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్