కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు

77చూసినవారు
కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు
అద్దంకి విద్యుత్ డివిజన్ పరిధిలోని,మోదేపల్లి గ్రామంలో గురువారం విద్యుత్ అధికారులు నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ ఈ ఈ నల్లూరి.మస్తాన్ రావు మాట్లాడుతూ ని రాష్ట్రంలో అంతరాయం లేని నిరంతర విద్యుత్ ను ప్రజలకు కచ్చితంగా అందించాలని,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్ ఆదేశాల మేరకు పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్