విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధిని పెంపోదించాలి

53చూసినవారు
విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధిని పెంపోదించాలి
జాతీయ విద్యా విధానం (యన్. ఈ. పి)- 2020 ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి మరియు సమగ్ర శిక్ష ఏ. పి. సి సూచనల మేరకు మంగళవారం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల తిమ్మాయపాలెం (ఏ ఏ )నందు పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించడం జరిగినది.

సంబంధిత పోస్ట్