రేపు ఈ జిల్లాల్లో వానలు

55చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వానలు
ఏపీలో మళ్లీ వానలు మొదలైయ్యాయి. ఇప్పటికే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు.. మరోసారి వర్షాలు అంటే వణికిపోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్