TDP ఆఫీస్‌పై దాడి కేసు.. లొంగిపోయిన నిందితుడు

64చూసినవారు
TDP ఆఫీస్‌పై దాడి కేసు.. లొంగిపోయిన నిందితుడు
AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో సోమ‌వారం లొంగిపోయాడు. ఆయన వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. కూటమి ప్రభుత్వం రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చైతన్య.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్