శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల

54చూసినవారు
శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల
ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాదులో మత కల్లోలాలను ఉక్కుపాదంతో అణచివేశామని చెప్పారు. ’’లా అండ్ ఆర్డర్ విషయంలో ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే మా ధ్యేయం. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెట్టడంపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్