ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు

66చూసినవారు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022 రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. టీఆర్‌ఓ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏదైనా నిర్ణయం తీసుకుంటే రైతులు తమ భూముల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. రైతులు దిగువ కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేశారు. వచ్చే 20 ఏళ్లకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పు తెచ్చిన ప్రభుత్వం, తమ భూములనూ తాకట్టు పెట్టి రుణం తీసుకుంటుందనే భయం రైతుల్లో ఉంది. వారి అభిప్రాయాల మేరకే చట్టాన్ని రద్దుచేయాలని మంత్రివర్గం తీర్మానించింది.

సంబంధిత పోస్ట్