గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

66చూసినవారు
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో ఆర్డీవో 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి వద్ద ఔట్ ఫ్లో 11,44,645 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. ఈ రాత్రికి గోదావరి నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని, గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్