AP: రాష్ట్రంలో ఎల్లుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. అటు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వద్ద, మంగళగిరిలోని
టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు.