హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు బిగ్ షాక్ తగిలింది. హిందూపురం మున్సిపాలిటీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు వైసీపీలో చేరారు. కౌన్సిలర్లు మల్లిఖార్జున, పరుశురాముడు, రహమత్బీ, మణిలు కొద్ది రోజుల క్రితం టీడీపీలో చేరారు. అయితే బుధవారం తిరిగి మళ్లీ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.