మంత్రి ఆనంతో కోవూరు ఎమ్మెల్యే భేటీ

59చూసినవారు
రాష్ట్ర దేవాదాయశాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి తో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు.

సంబంధిత పోస్ట్