మరుగుదొడ్లు నిర్మించుకోండి

65చూసినవారు
మరుగుదొడ్లు నిర్మించుకోండి
గ్రామంలో ప్రతిఇంట మరుగుదొడ్డి ఉండాలని, లేని వాళ్ళు నిర్మించుకుంటే ప్రభుత్వం రూ. 15వేలు మంజూరు చేస్తుందని ఇన్చార్జి సర్పంచు తిక్కవరపు వెంకటేశ్వర్లు రెడ్డి అన్నారు. మనుబోలు మండలం లోని పిడూరు సచివాలయం లో శుక్రవారం గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్