పదవ తరగతి విద్యార్థులకు నగదు సాయం

54చూసినవారు
పదవ తరగతి విద్యార్థులకు నగదు సాయం
ముత్తుకూరు మండల కేంద్రం జడ్పీ హైస్కూలు నందు గత విద్యా సంవత్సరం లో అధిక మార్పులు సాధించిన పదో తరగతి విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం నగదు సాయం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ నిర్వహకులు ఈ సాయం చేశారు. ఈకార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులురెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్