పథకాలకు అర్హులను గుర్తించాలి: ఉద్యానవన శాఖ అధికారి కృష్ణతేజ

79చూసినవారు
పథకాలకు అర్హులను గుర్తించాలి: ఉద్యానవన శాఖ అధికారి కృష్ణతేజ
కళ్యాణదుర్గం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం ఉద్యానవనశాఖ అధికారి కృష్ణతేజ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉద్యానవన శాఖ పథకాలకు సంబంధించిన అర్హులను గుర్తించాలని రైతు సేవా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. 2024-25లో అమలు చేయు పథకాల గురించి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్