ఓ. డి. చెరువులో సమతా దినోత్సవం వేడుకలు

1094చూసినవారు
ఓ. డి. చెరువులో సమతా దినోత్సవం వేడుకలు
ఓబుల దేవుని చెరువు లో జెవివి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. బాబు జగజ్జివన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులులర్పించారు. అనంతరం డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతు కులాల అణిచివేత, అంద విశ్వాసాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలతో జగ్జీవన్ రామ్ తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్