తాడిపత్రిలో భారీగా మోహరించిన పోలీసులు

8104చూసినవారు
జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన తాడిపత్రిలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం తాడిపత్రి నియోజకవర్గంలోనే దాదాపు మూడు కంపెనీలకు చెందిన పారా మిలిటరీ బలగాలు విధులు నిర్వహించనున్నాయి. వారికి తోడుగా వజ్ర వాహనం సైతం తాడిపత్రికి చేరుకుంది. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్