నాకు నా ఇల్లు ముఖ్యం కాదు తాడిపత్రి ముఖ్యం
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తాడిపత్రిలో నిర్వహించిన రోడ్డు షోలో మాట్లాడుతూ. తాడిపత్రి ఊరు తనది అన్నారు. తనకు తన ఇల్లు ముఖ్యం కాదు తాడిపత్రే ముఖ్యమన్నారు. 75 మున్సిపల్ ఎన్నికలలో తనను మాత్రమే గెలిపించారన్నారు. మున్సిపల్ ఎన్నికలు అనుకుంటే ఏడుపు వస్తుందన్నారు. తాను పోయినా కూడా వాడు ఒకడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండేవాడని 15 ఏళ్లు చెప్పుకునేలా ఉండాలనుకుంటున్నానని అన్నారు.