జగన్మోహన్ రెడ్డిని కలిసిన జిల్లా వైసీపీ ముఖ్య నేతలు

62చూసినవారు
జగన్మోహన్ రెడ్డిని కలిసిన జిల్లా వైసీపీ ముఖ్య నేతలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం జిల్లా వైసీపీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ
అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తదితరులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను అడిగి తెలుసుకొని, కార్యకర్తలకు అండగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్