అన్ని వర్గాల ప్రజల మద్దతు వైసీపీకే - ఎమ్మెల్సీ

62చూసినవారు
అన్ని వర్గాల ప్రజల మద్దతు వైసీపీకే - ఎమ్మెల్సీ
బీసీలకు అన్ని విధాలుగా మేలు చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు వైసీపీ ప్రభుత్వానికి ఉంటుందని, రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్