రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

13398చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సంతబొమ్మాలి మండలం పెద్దమర్రిపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రకొత్తూరు మండలం దేవనల్తాడ గ్రామానికి చెందిన తేరిపిల్లి లోకనాథం (33) అనే యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. లోకనాథం చిన్నమర్రిపాడులో జరుగుతున్న ఎల్లమ్మ జాతరకు బైక్ పై వెళుతున్నారు. జాతర నుంచి వస్తూ అదే గ్రామానికి చెందిన ఆటో పెద్ద మర్రిపాడు చెరువు వద్ద ఉన్న మలుపులో ఎదురెదురుగా వచ్చి ఢీకొంది. ఈప్రమాదంలో తలకు గాయమై మృతిచెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్