టీడీపీ కార్యాలయానికి నిప్పు

558చూసినవారు
టీడీపీ కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు.

ట్యాగ్స్ :