ప్రజల మనోభావాలను దెబ్బతిస్తున్నారు: వైసీపీ

56చూసినవారు
ప్రజల మనోభావాలను దెబ్బతిస్తున్నారు: వైసీపీ
మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజీ పేర్లను మార్చడంపై మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో చంద్రబాబు విధానాలపై విమర్శించారు. నెల్లూరు వైసిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన విధానంలో వెళ్తుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్