'ఉత్తరాంధ్రలో రకరకాల పరిశ్రమలు వస్తాయి'

69చూసినవారు
'ఉత్తరాంధ్రలో రకరకాల పరిశ్రమలు వస్తాయి'
బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించడం, రాష్ట్రాభివృద్ధికి చాలా మంచి విషయమని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. అమరావతికి కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్లు రుణం కాదని.. గ్రాంట్ అని తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం బాధ్యత తీసుకుంటుందని.. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో కూడా సహకారం అందిస్తామని అన్నారన్నారు. ఉత్తరాంధ్రలో రకరకాల పరిశ్రమలు వస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్