మెరకముడిదాంలో ఘనంగా జరిగిన పోషణ పక్వాడ్ కార్యక్రమం

546చూసినవారు
మెరకముడిదాంలో ఘనంగా జరిగిన పోషణ పక్వాడ్ కార్యక్రమం
మెరకముడిదాం మండల కార్యాలయంలో గల వెలుగు భవనంలో ఐసిడిఎస్ అధికారిణి కె. వి. యన్ ఆర్ రాజేశ్వరి ఆద్వర్యంలో సోమవారం పౌష్టికాహార పక్షోత్సవాలు, మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పి. ఓ మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు ముందు ఉన్నప్పటికీ ఇంకా వివక్షతకు గురవుతున్నారన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలంటే మహిళను మహిళే గౌరవించాలన్నారు.

ట్యాగ్స్ :