ప్రభుత్వం బుద్ధి మార్చండి మహాత్మా

62చూసినవారు
ప్రభుత్వం ప్రజల వైపు ఆలోచించే విధంగా బుద్ధి మార్చాలని సిపిఎం నాయకులు జి. శ్రీనివాస్, రాకోటి రాములు తదితరులు మహాత్మా గాంధీకి విన్నవించుకున్నారు. గురువారం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గజపతినగరం సచివాలయం ఆవరణలో గల గాంధీ విగ్రహానికి అందజేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయించకుండా కార్పొరేట్లకు మేలుచేకూర్చేవిధంగా బడ్జెట్ ఉందన్నారు. నాగేశ్వరరావు కోటి పాల్గొన్నారు.