ఏపీఎల్ విజేతగా ‘వైజాగ్ వారియర్స్’ (వీడియో)

66చూసినవారు
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా వైజాగ్ వారియర్స్ టీమ్ నిలిచింది. ఉత్తరాంధ్ర లయన్స్‌తో జరిగిన ఫైనల్‌లో 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వైజాగ్.. 20 ఓవర్లలో 189/5 పరుగులు చేయగా.. ఉత్తరాంధ్ర 102 పరుగులకే ఆలౌట్ అయింది.

సంబంధిత పోస్ట్